CM KCR | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసుల అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు పాల�
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నా�
CM KCR | ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కనీసం ఒక ఊరి న�
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది రాజకీయ స్వార్థపరులు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, వారికి ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ�
Kotilingala | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల (Kotilingala) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారీ, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో
Yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలోని ఇల్లందులో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. వాన కారణంగా టేకుపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో ఐదో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఇల్లెందు పట్టణంలో భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్య �
Gunman | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లందు పట్టణంలోని కరెంటు ఆఫీస్ సమీపంలో ఆటో ట్రాలీ, బైక్ ఢీకొన్నాయి.
yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఓని ఇల్లందులో పెను ప్రమాదం తప్పింది. ఇల్లందు మండలంలోని మసివాగు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది
Bhadradri | జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలో ఓ గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఎస్ కళ్యాణి(26) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవ
ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్�