భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని సీఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ శివారులో పలువురు నిరుపేదలు గత ఆరు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి తాగునీటి వసతి కల్పించాల�
ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా రాష్ట్ర మంత్రులు ముగ్గురు జల దోపిడి చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరు మధు అన్నారు. గోదావరి జలాలను రోల్లపా�
Koya Wedding Card | పెండ్లి శుభలేఖలు సాధారణంగా ఎక్కువగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చూస్తుంటాం. కానీ ఇదివరకెన్నడూ చూడని విధంగా కోయ భాషలో రెడీ చేసిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆయన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువులు చదివి జిల్లా కలెక్టర్ అయ్యారు. విధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు. చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పట్�
KCR Birthday Cake | వాళ కేసీఆర్ 70 పుట్టినరోజు సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, 70 కేజీల కేక్ కట్ కట్టింగ్, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Auto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto drivers) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2న నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వర్క్ ఫ్రం హోం పేరుతో ఇన్స్టా గ�
జిల్లా ప్రొటోకాల్ పదవి ఉన్నా.. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నెలన్నర దాటినా ప్రభుత్వ వాహనం కేటాయించడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో జడ్పీ చైర్మన్గా ఉన్న
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Yellandu, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Yellandu, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Yellandu,
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ చేసుకుంటూ పోతున్నాం. ప్రధాని నర
CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. వ్యవయాసానికి ఐదుగంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పడంపై ఇల్లందు సభ నుంచి స్ట్రాంగ్ కౌంట