ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్�
ఇల్లెందులో కానిస్టేబుల్ ఆత్మహత్య | ఇల్లెందులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు ని