ఇల్లెందు పట్టణంలో 600 మి.మి వ్యాసం కలిగిన పిసిసిపి పైప్ లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు స్థానిక కొత్త బస్టాండ్ సుందరయ్య స్థూపం నుండి గోవింద్ సెంటర్ మీదుగా ఎండీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల ముందు సీపీఎం పార్టీ పట్టణ, మండల కమిటీ
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఇల్లెందు నుండి వయా కారేపల్లి, కమలాపురం మీదుగా ఖమ్మం వరకు ఆర్టీసీ బస్ సర్వీస్ను శనివారం స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఇల్లందు డీఎస్పీ ఎన్.చంద్రభాను అన్నారు. గురువారం సాయంత్రం ఇల్లందు పట్టణ సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానక గోవిందు సెంటర్లో ఎస్ఐలు సూ�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పండుగ వాతావరణంలో తరలి రావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. మం�
చోరీ కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి బంగారం, వెండి రికవరీ చేశారు. చోరీ కేసు వివరాలను ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి డీఎస్పీ చంద్రబాను సోమవా�
కుల మతాలకు అతీతంగా అతి పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గా షరీఫ్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దర్గా కమిటీ మాలిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా శ్రీరామనవమి వేడుకల�
కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందని పీడీఎస్యూ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆటో, మోటర్ కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐ.కృష్ణ, ఎం.శ్రీనివాస్ డి
కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోయతండాలో విషాదం చోటుచేసుకున్నది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. బోయతండాకు చెందిన వాంకుడోత్ శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చే
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను, 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా, తమ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్లిన పేదలను, సీపీఐ