కుల మతాలకు అతీతంగా అతి పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గా షరీఫ్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దర్గా కమిటీ మాలిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా శ్రీరామనవమి వేడుకల�
కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందని పీడీఎస్యూ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆటో, మోటర్ కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐ.కృష్ణ, ఎం.శ్రీనివాస్ డి
కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోయతండాలో విషాదం చోటుచేసుకున్నది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. బోయతండాకు చెందిన వాంకుడోత్ శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చే
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను, 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా, తమ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్లిన పేదలను, సీపీఐ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని సీఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ శివారులో పలువురు నిరుపేదలు గత ఆరు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి తాగునీటి వసతి కల్పించాల�
ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా రాష్ట్ర మంత్రులు ముగ్గురు జల దోపిడి చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరు మధు అన్నారు. గోదావరి జలాలను రోల్లపా�
Koya Wedding Card | పెండ్లి శుభలేఖలు సాధారణంగా ఎక్కువగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చూస్తుంటాం. కానీ ఇదివరకెన్నడూ చూడని విధంగా కోయ భాషలో రెడీ చేసిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆయన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువులు చదివి జిల్లా కలెక్టర్ అయ్యారు. విధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు. చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పట్�
KCR Birthday Cake | వాళ కేసీఆర్ 70 పుట్టినరోజు సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, 70 కేజీల కేక్ కట్ కట్టింగ్, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Auto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto drivers) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ర�