తెలంగాణ ఉద్యమకారుడు, ఇల్లెందు పట్టణానికి చెందిన బొల్లం కనకయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. బుధవారం ఇల్లందులోని వారి నివాసంలో కనకయ్య పార్థీవదేహాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ�
కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి ఈ ప్రాంత ప్రజలను జాగృత పరిచి, రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక �
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఇల్లెందులో టీయూసీఐ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించా�
కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో ఇద్దరు వ్యక్తులు బ్రిటిష్ కాలం నాటి క్రైస్తవుల సమాధుల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బస్టాండ్ సమీపంలో క్రైస్తవులు మంగళవారం సమా
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి నోటీసుల పేరుతో కుయుక్తులు పన్నుతుందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్�
కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి , గృహ హింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుత�
ఇల్లెందు పట్టణానికి చెందిన జానాద్ అబిద్ కాలి నడకన హజ్ యాత్ర చేశాడు. ఇల్లెందు నుండి కాలినడక బయల్దేరి 7,500 కిలోమీటర్లు నడిచి మూడు దేశాలను చుట్టి మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కాకు చేరు�
ఆరు గ్యారెంటీల అమలు, 420 హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కుయుక్తులు పన్నుతుందని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అజ్మీరా బావ్ సింగ్ నాయక్, దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయం�
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
ఉపాధి హామీ పథకాన్నిపేదలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ పంచాయతీ రాజారామ్ తండాలో చేపట్టిన ఉపాధి హామీ పనులన�