టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు అని, ప్రజలను వంచించడమే �
Ambati Rambabu | సోషల్మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు ఎమ్మెల్యేలను లాగేసుకుని వైఎస్ జగన్ను ఒంటరి చేయాలనే ప్రయత్నం చేసి చంద్రబాబు భంగపడ్డారని అన్నారు.
AP News | ఏపీ మంత్రి నారా లోకేశ్పై వైసీపీ తీవ్రంగా మండిపడింది. గత ప్రభుత్వం విద్యాశాఖలో రూ.6500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని.. అవన్నీ ఇప్పుడు తాము కడుతున్నామని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస�
YS Jagan | వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడొద్ద�
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలను బు�
AP Minister Ramprasad Reddy | వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుందని, వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తున్నామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో పా�
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉండవల్లిలో జరిగిన మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ఇదే కేసులో సోమవారంతో ఆయన రిమాండ్ ముగి
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ మరింత అప్రమత్తమైంది. అక్రమ కేసుల బారిన పడుతున్న తమ సోషల్మీడియా కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంద�
YS Sharmila | ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల �
AP News | కారు ప్రమాదంపై వివరణ ఇస్తూ వైఎస్ విజయమ్మ రాసినట్లుగా ఒక లేఖను ఇటీవల వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ లబ్ధి కోసం తన కుమారుడు జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో ఉంది.