YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమా�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పండగపూట కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని వైసీపీ మండిపడింది. విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన అతి సాధారణ విషయాలను కూడా తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్న�
AP News | ఏపీ మంత్రి నారా లోకేశ్పై వైసీపీ మండిపడింది. ఫేక్ పార్టీ ఎవరిది.. ఫేక్ బతుకులు ఎవరివి? అంటూ నిలదీసింది. ఈ మేరకు టీడీపీ చెప్పిన అబద్ధాలకు సంబంధించి పలు ప్రశ్నలను ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా నిలదీసింద
Are Shayamala | సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను నినలువునా మోసం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల అన్నారు.
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చ�
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఏంఎడీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.
Botsa Satyanarayana | రాజకీయాల్లో మాట నెగ్గాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే అన్నది చెల్లుతుంది.. ఎవరైనా చెప్పిన మాట వింటారు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి కాళ్లను అధికారంలో ఉన్న ఒక మంత్రి మొక్కుతారా? కానీ ఉత్�
YCP Protest | చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.
YCP | ఏపీలో మున్నెన్నడు లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ. 15,485 కోట్లు భారం వేసిందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపించారు.
Roja Selvamani | ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడ్డారు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుంటుందని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. అధికారులను అడ్డం పెట్టుక
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అన్నమయ్య జిల్లా ఆవులపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త ముద�
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగ�
Ambati Rambabu | వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన �