Vijayasai Reddy | రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం,
Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు. పొలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటించారు
AP News | గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్య�
Davos Tour | ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది ఈ పిట్టలదొర చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లడం.. ప్రముఖులతో ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్�
Gudivada Amarnath | విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్లాంట్ను కాపాడాలని ఉద్దేశ్యం
YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమా�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పండగపూట కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని వైసీపీ మండిపడింది. విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన అతి సాధారణ విషయాలను కూడా తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్న�
AP News | ఏపీ మంత్రి నారా లోకేశ్పై వైసీపీ మండిపడింది. ఫేక్ పార్టీ ఎవరిది.. ఫేక్ బతుకులు ఎవరివి? అంటూ నిలదీసింది. ఈ మేరకు టీడీపీ చెప్పిన అబద్ధాలకు సంబంధించి పలు ప్రశ్నలను ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా నిలదీసింద
Are Shayamala | సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను నినలువునా మోసం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల అన్నారు.
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చ�
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఏంఎడీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.
Botsa Satyanarayana | రాజకీయాల్లో మాట నెగ్గాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే అన్నది చెల్లుతుంది.. ఎవరైనా చెప్పిన మాట వింటారు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి కాళ్లను అధికారంలో ఉన్న ఒక మంత్రి మొక్కుతారా? కానీ ఉత్�
YCP Protest | చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.
YCP | ఏపీలో మున్నెన్నడు లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ. 15,485 కోట్లు భారం వేసిందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపించారు.