రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (డీబీవీ స్వామి) అన్నారు. జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలను ద
YS Jagan | తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో మంగళవారం నాడు సమావేశమైన వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ జగన్.. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. త్వ�
Perni Nani | వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వార్నింగ్పై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. వైఎస్ జగన్ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ కల్యాణ్
Pawan Kalyan | వైసీపీ నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వస్తే కూటమి నాయకుల అంతుచూస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని ఆయన ప్రస్తావించారు. అసలు మీరు అధికారంలోకి ర�
Andhra Pradesh | ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆరోపిస్తూ కూటమి మోసాలపై వెన్నుపోటు అనే పుస్తకాన్ని వైసీపీ ఆదివారం ఆవిష్కరించింది.
Zakia Khanam | వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం తన పదవికి , పార్టీకి
రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారం ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ అబ్దుల్నజీర్ ప్రసంగంతో ప్రారంభించారు.
ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రంగరాజన్కు ఫోన్ చేసిన వైఎస్ జగన్..దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో హైదరాబాద్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు పోలీసుల
Tirupati | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. మాజీ మంత్రి భూ�
AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరి�