Chandrababu | పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆధికారులను ఆదేశించారు.
YS Sharmila | కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు నాయుడు అర్ధ సంవత్సర పాలన పూర్తిగా "అర్థ రహితం"గా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు మళ�
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) నుంచి నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్కు హాండిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజసభ సభ్యులు, నలుగురు �
YS Jagan | అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై కనిపిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని త
Buddha Venkanna | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సూచించారు. సిగ్గు శరం ఏ మాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చ�
Borugadda Anil | వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్టయిన ఆయన్ను మూడు రోజుల కస్టడీలోకి తీసు�
Gudivada Amarnath | తమపై కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆరోపణలు రాజకీయంగానే ఉపయోగపడుతాయని తెలిపారు. కానీ వాటిని రుజువు చేయాలంటే ఆధారాలు కావాలని చ
Vasireddy Padma | వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. విజయసాయి చీప్ ట్వీట్స్ పెట్టడం సరికాదని ఆమె విమర్శించారు. సీపోర్టు అక్రమాలు, రేషన్ మ
Chandrababu | ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని వైసీపీ మండిపడింది. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న వ్యక్తి నాటి మంత్రి ఆదినారాయ�
Dadisetti Raja | ఏ ఒక్క రైతు నుంచి తాను భూమిని లాక్కోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా వెల్లడించారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సెజ్లో భూములు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో �
YS Sharmila | వైఎస్ షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీట�