YS Sharmila | వైఎస్ షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీట�
YS Jagan | చెప్పిన హామీలను అమలు చేయడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికైనా ఉందా అని కూటమి నాయకులను వైసీపీ ప్రశ్నించింది. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే
AP News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో వాడీవేడీ జరిగింది. కౌన్సిల్ హాలులో పవన్ కల్యాణ్ ఫొటో ఎందుకు పెట్టలేదని వైసీపీ కౌన్సిలర్ నిలదీశారు. దీంతో ఆ�
YS Jagan | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం కావడంతో పార్టీ బలపేతంపై ఫోకస్ చేసిన ఆయన.. క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలను
Chevireddy Bhaskar Reddy | పోక్సో చట్టం కింద తనపై కేసు నమోదు చేయడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై 11 సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. తన బిడ్డకు అన్యాయం జరి�
Ramgopal Varma | ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నారని జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఆర్జీవీకి దమ్ము ధైర్యం ఉంటే పోలీసులకు లొంగి పోవాలని సవాలు విసిరారు.
Pushpa 2 | పుష్ప 2 చిత్రంపై సోషల్మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్పై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. గుంటూరులో అంబ�
AP News | వైసీపీకి మరో షాక్ తగిలింది. కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ శనివారం ప్రకటించారు. రాజీనామా
AP News | అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం తన భర్తను వేధిస్తుందని వైసీపీ సోషల్మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ సతీమణి సృజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వకుండా.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంత
AP News | పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. నెల్లూరులో బుధవారం నిర్వహించిన �