Kakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా�
Merugu Nagarjuna | నాపై కోపం కోపం ఉంటే చంపండి.. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కోరారు. తనను శారీరకంగా లోబరుచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ విజయవాడ�
Merugu Nagarjuna | వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని �
YS Jagan | వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించిన తీరుపై వైసీపీ అసహనం వ్యక్తంచేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని.. ఇప్పుడు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తు
AP News | వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్కుమార్కు మరోసారి రిమాండ్ పొడిగించింది. మరో 14 రోజుల రిమాండ్ విదిస్తూ గుంటూరు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నవంబర్ 12వ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జై�
AP News | పంట ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైసీపీ మండిపడింది. అధికారంలోకి ఐదు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సా�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్ వెబ్స�
YS Sharmila | ఆస్తుల వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలవా అని విజయసాయిరెడ్డ�
YCP | వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై తన అన్న జగన్, వదిన భారతిని తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ అభిమానులకు షర్మిల నిన్న ఒక లేఖను రాశారు. అయితే జగ�
వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను అరెస్టుచేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మధురైలో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు మంగళవ
Vasireddy Padma | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేయగా.. తాజగా మహిళా కమిష�
``విద్య ప్రభుత్వ బాధ్యత కాదు`` అని కూసిన శాడిస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు అని వైసీపీ విమర్శించింది. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పేదవాడికి విద్యను దూరం చేయడమే కాదు.. ప్రభుత్వ పాఠశాలలను ఏనాడూ పట్టించుకోని దుర్మా�