AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాటిమాటికి బెంగళూరు వెళ్తున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. గురివింద తన కింద ఉన్న నలుపెరుగుదు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నా
AP News | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బుడమేరు వరదలు అలజడి సృష్టిస్తున్నాయి. వరద సాయంలో చంద్రబాబు సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత�
Duvvada Srinivas | ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరోసారి హాట్ టాపిక్గా మారారు. దువ్వాడ సతీమణి ఆందోళన ఎపిసోడ్ జరిగిన చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా ముందు కనిపించారు. వార్షిక
Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ధీటుగా స్పందించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించి�
దేవుడిని కూడా టీడీపీ రాజకీయాల్లోకి లాగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాన్ని గత ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాకినాడలో కురసాల మీడియాతో మాట్లాడ�
ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్�
Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్తో పాటు శ్రీనివాసరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలి�
AP News | మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ప్రభుత్వ ఫర్నీచర్ను వెంటనే తీసుకెళ్లాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. జీఏడీ డిప్య�
Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి కోర్టు షాకిచ్చింది. ఆయన రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు సురేశ్ రిమాండ్ను పొడిగిస్తూ మంగళగిరి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
YCP | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలపేతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే పలు విభాగాలు, జిల్లాల ఇన్ఛార్జిలను మార్చేసిన జగన్.. తాజాగా 10 మంది నాయకులకు పార్టీలో కీల�
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించాలని చూడలేదని అన్నారు. గతంల�
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ ఐఫోన్లను తెరిపించేందుకు ఆమె సన్నిహితుడిపై మరో తప్పుడు కేసు పెట్టినట్లుగా తెలిసింది.
ఆధారాలు లేకుండానే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని అడ్డమైన ఆరోపణలు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఏదో కంటిత