YCP | వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై తన అన్న జగన్, వదిన భారతిని తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ అభిమానులకు షర్మిల నిన్న ఒక లేఖను రాశారు. అయితే జగ�
వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను అరెస్టుచేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మధురైలో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు మంగళవ
Vasireddy Padma | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేయగా.. తాజగా మహిళా కమిష�
``విద్య ప్రభుత్వ బాధ్యత కాదు`` అని కూసిన శాడిస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు అని వైసీపీ విమర్శించింది. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పేదవాడికి విద్యను దూరం చేయడమే కాదు.. ప్రభుత్వ పాఠశాలలను ఏనాడూ పట్టించుకోని దుర్మా�
Shyamala | ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మంగళ
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
YS Jagan | లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో చ�
EVM | ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్నే కారణమని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఇప్పటికే పలు ఆరోపణలు చే
YS Jagan | ఏపీలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో అవినీతి జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ మండిపడింది. ఇసుక గురించి, మద్యం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే నీకే మంచిది సైకో జగన్ అంటూ వార్ని�
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసి�
Minister Kolusu Parthasarathy | గత వైసీపీ ప్రభుత్వం అవినీతిలో విప్లవం సృష్టించిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అత్తారింటికి దారేది తరహాలో రాష్ట్రంలోని సంపద అంతా తన ఇంటికి వచ్చేలా గత పాలకులు ప్రణాళికలు రచి�
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాటిమాటికి బెంగళూరు వెళ్తున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. గురివింద తన కింద ఉన్న నలుపెరుగుదు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నా