Shyamala | ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మంగళ
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
YS Jagan | లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో చ�
EVM | ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్నే కారణమని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఇప్పటికే పలు ఆరోపణలు చే
YS Jagan | ఏపీలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో అవినీతి జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ మండిపడింది. ఇసుక గురించి, మద్యం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే నీకే మంచిది సైకో జగన్ అంటూ వార్ని�
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసి�
Minister Kolusu Parthasarathy | గత వైసీపీ ప్రభుత్వం అవినీతిలో విప్లవం సృష్టించిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అత్తారింటికి దారేది తరహాలో రాష్ట్రంలోని సంపద అంతా తన ఇంటికి వచ్చేలా గత పాలకులు ప్రణాళికలు రచి�
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాటిమాటికి బెంగళూరు వెళ్తున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. గురివింద తన కింద ఉన్న నలుపెరుగుదు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నా
AP News | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బుడమేరు వరదలు అలజడి సృష్టిస్తున్నాయి. వరద సాయంలో చంద్రబాబు సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత�
Duvvada Srinivas | ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరోసారి హాట్ టాపిక్గా మారారు. దువ్వాడ సతీమణి ఆందోళన ఎపిసోడ్ జరిగిన చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా ముందు కనిపించారు. వార్షిక
Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు