Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని �
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదని చెప్పే హక్కు లేదని భూమన చేసిన వ్యాఖ
Bhumana Karunakar Reddy | జగన్ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి �
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
YS Jagan | తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావుడి చేయవద్దని పార్టీ కేడర్కు సూచించారు. ఈ నెల 27 శుక్రవారం జగన్ తి�
Gudivada Amarnath | ఏపీలో గత వారంరోజులుగా ఆయా జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం గురువారం మరో నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
Perni Nani | మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై పేర్ని నాని చేసిన విమర్శలకు నిరసనగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మచిలీపట్నంలోని ఆయ�
YS Jagan | తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది.
Former MLA Resign | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కి మరో షాక్ తగిలింది . ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన 24 గంటల్లోనే మాజీ ఎమ్మెల్యే , వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ రాజీనామా చేశారు.
Tirumala Laddu | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసీపీని సమూలంగా నాశనం చేసేందుకు ఏప�
AP News | ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం �
Pothina Mahesh | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ నేత పోతిన మహేశ్ తీవ్రంగా స్పందించారు. 100 రోజుల పాలనలో చేసింది చెప్పుకోలేకనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డా�
AP News | ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స