Prakasham Barrage | ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైఎస్ జగన్ కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయారని టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ మండిపడింది. నిందితులు ఇద్దరూ టీడీపీకి చెందిన వ్యక్తులే అని ఆరోపించింది. అడ్డంగా దొరిక�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి
Prakasham Barrage | ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజి గ�
Kadambari Jathwani | సోషల్మీడియాలో తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని అందర్నీ విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన తప్పుడు కేస�
Prakasham Barrage | భారీ వరదలు వచ్చిన సమయంలో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బ్యారేజి గేట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవే అని పోలీసులు �
AP News | గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలు ఇప్పుడు వరద బాధితులకు అండగా నిలబడ్డాయి. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వాటినే వినియోగిస్తున్నారు. ఈ విషయ
AP High Court | వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరె�
AP News | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పార్టీని వీడటంతో.. మిగిలిన వారిపై కూడా అనుమాన
Roja | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పెద్దగా బయట కనిపించడం లేదు. కానీ వైసీపీ దారుణ పరాభవంతో ఆమె పార్టీ మారుతున్నారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త�
Kadambari Jethwani | తనతో పెళ్లికి నిరాకరించాననే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేశాడని ముంబై నటి కాదంబరి జెత్వానీ తెలిపారు. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ఆధ్వర్యంలో అక్రమ కేసులు పెట్టి ముంబైలో
R.Krishnaiah | వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీ మారడంపై ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పందించారు. పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని తెలిపారు. వాళ్లల
Kadambari Jethwani | బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వ�
AP News | ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం సీరియస్గా �