AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన్ను.. రెండు రోజుల పాటు విచారించేందుకు అన
Anchor Shyamala | సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారారు. వైఎస్ జగన్కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీ�
TDP Joinings | ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు టీడీపీలో చేరారు.
Roja | సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సెల్వ�
AP News | ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద బకాయి పెట్టిన రూ.32.71 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. 640 మంది అభ్యర్థులకు చెల్లింపులకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీ
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వు
Merugu Nagarjuna | ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు.
AP News | పల్నాడు జిల్లాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు విరుచుపడ్డాయి. దారి మధ్యలోనే వైసీపీ నాయకుల కాన్వాయ్ను ఆపి కర్రలతో దాడికి దిగారు.
Prakasham Barrage | ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైఎస్ జగన్ కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయారని టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ మండిపడింది. నిందితులు ఇద్దరూ టీడీపీకి చెందిన వ్యక్తులే అని ఆరోపించింది. అడ్డంగా దొరిక�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి
Prakasham Barrage | ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజి గ�
Kadambari Jathwani | సోషల్మీడియాలో తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని అందర్నీ విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన తప్పుడు కేస�
Prakasham Barrage | భారీ వరదలు వచ్చిన సమయంలో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బ్యారేజి గేట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవే అని పోలీసులు �