Sai Dharam Tej | అన్న క్యాంటీన్ల వివాదం ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లో ఉంది అంటూ పవన్ కల్యాణ్ను ఉద్దే
Anna Canteen | అన్న క్యాంటీన్ల ప్లేట్ల క్లీనింగ్పై సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ల ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చే
Anna Canteen | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుందని కూటమి నేతలు గొ�
Eluru | వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ �
Gajapathinagaram | విజయనగరం జిల్లా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల తనిఖీ ఇప్పుడు పలు అనుమానాలను రేకిత్తిస్తున్నది. వైసీపీ పిటిషన్ మేరకు నెల్లిమర్లలో ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వచ్చిన అధికారులు గోదాము తాళ�
AP News | సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బ�
AP News | అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపించారని, ఉత్తరాం�
Somu Veerraju | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలోడు కాదని.. ఆయన ఆలోచనలను అంచనా వేయలేమని అన్నారు. రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో 500 కోట్లతో విలాసవంతమైన బం�
Chandrababu | వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం నిర్వహ�
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు�
Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ
YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన
Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలక ట్విస్ట్ నెలకొంది. టెక్కలిలోని దువ్వాడ నివాసం ఇప్పుడు క్యాంప్ ఆఫీసుగా మారింది. ఈ మేరకు మంగళవారం నాడు అక్కడ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అది చూ�