AP News | గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలు ఇప్పుడు వరద బాధితులకు అండగా నిలబడ్డాయి. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వాటినే వినియోగిస్తున్నారు. ఈ విషయ
AP High Court | వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరె�
AP News | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పార్టీని వీడటంతో.. మిగిలిన వారిపై కూడా అనుమాన
Roja | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పెద్దగా బయట కనిపించడం లేదు. కానీ వైసీపీ దారుణ పరాభవంతో ఆమె పార్టీ మారుతున్నారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త�
Kadambari Jethwani | తనతో పెళ్లికి నిరాకరించాననే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేశాడని ముంబై నటి కాదంబరి జెత్వానీ తెలిపారు. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ఆధ్వర్యంలో అక్రమ కేసులు పెట్టి ముంబైలో
R.Krishnaiah | వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీ మారడంపై ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పందించారు. పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని తెలిపారు. వాళ్లల
Kadambari Jethwani | బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వ�
AP News | ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం సీరియస్గా �
ఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ �
Pothula Sunitha | వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిన్న ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు రాజీనామా చేయగా.. ఇవాళ ఎమ్మెల్సీ పోతుల
AP News | వైసీపీకి మరో షాక్ తగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే పలువురు టీడీపీలో చేరగా.. తాజాగా మరో కీలక నేత కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటర�
AP News | కడపలో చెత్త సేకరణ వివాదం మరింత వేడెక్కింది. కడప వైసీపీ మేయర్ సురేశ్బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య రెండు రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం ఇవాళ ఉద్రిక్తతకు దారి తీసింది. పన్ను కట్టకపోతే చెత్త సేకరిం�