AP News | తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.
Kethireddy | ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Big Shock | ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలుకు చెందిన వైసీపీకి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల వచ్చిన వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అని ఆ
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన్ను.. రెండు రోజుల పాటు విచారించేందుకు అన
Anchor Shyamala | సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారారు. వైఎస్ జగన్కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీ�
TDP Joinings | ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు టీడీపీలో చేరారు.
Roja | సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సెల్వ�
AP News | ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద బకాయి పెట్టిన రూ.32.71 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. 640 మంది అభ్యర్థులకు చెల్లింపులకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీ
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వు
Merugu Nagarjuna | ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు.
AP News | పల్నాడు జిల్లాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు విరుచుపడ్డాయి. దారి మధ్యలోనే వైసీపీ నాయకుల కాన్వాయ్ను ఆపి కర్రలతో దాడికి దిగారు.