AP News | పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని.. నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్నా అని తెలిపారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కో�
Vizag MP | విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించిన వైసీపీ ఆమెను వైజాగ్ లోక్సభ అభ్యర్థిగా ఎ
Pawan Kalyan | రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా అర్థమవుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడ�
Chandra Babu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచుకోవడానికే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఆరోపించారు.
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. అనుకున
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.
వైసీపీ, బీజేపీలు కుట్ర చేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అర
awan Kalyan | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. వైసీపీ (YCP) వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో వైసీపీ సరారు సంక్షోభ పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు మం�
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస�
ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై అనుమానాలు తొలగిపోతున్నాయి. జనసేన అధినేత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు ఏపీలో బీజేపీ- టీడీపీ- జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు అర్థమవుతున్నది.
గతకొద్ది రోజులుగా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. నేడు సీఎం జగన్ను కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ