వైసీపీ, బీజేపీలు కుట్ర చేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అర
awan Kalyan | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. వైసీపీ (YCP) వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో వైసీపీ సరారు సంక్షోభ పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు మం�
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస�
ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై అనుమానాలు తొలగిపోతున్నాయి. జనసేన అధినేత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు ఏపీలో బీజేపీ- టీడీపీ- జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు అర్థమవుతున్నది.
గతకొద్ది రోజులుగా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. నేడు సీఎం జగన్ను కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్ర�
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. వివేకా హత్య కేసులో (Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar r
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్�
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
AP Politics | ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరోదారి అన్నట్టుంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు.