Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ ద�
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతుపై ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్పై వైఎస్సార్సీపీకి ఒక అభిప్రాయం ఉందని వెల్లడించారు.
భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
MLC Ramesh yadav | ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును.. నార్కట్పల్లి
Atmakur bypoll | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం ఖాయం చేసుకున్నది. పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
YCP | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ (YCP) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నది.
బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా పరిధిలోని రాజోలుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్తోపాటు...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్ట్టైం రాజకీయ నాయకుడని, పూర్తి కాలపు రాజకీయ నేత కాదని ఎద్దేవా చేశారు. అస
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని కొనసాగించాలని చేపట్టిన మహాపాదయాత్ర రైతులను ఆశ్చర్యపరిచే సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం (తిరుపతి) వరకు కొనసాగుతున్న అమరావతి రై