జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్ట్టైం రాజకీయ నాయకుడని, పూర్తి కాలపు రాజకీయ నేత కాదని ఎద్దేవా చేశారు. అస
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని కొనసాగించాలని చేపట్టిన మహాపాదయాత్ర రైతులను ఆశ్చర్యపరిచే సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం (తిరుపతి) వరకు కొనసాగుతున్న అమరావతి రై
హైదరాబాద్ : చంద్రబాబు కన్నీళ్ల గురించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబును ఏడ్పించడం ఆ దేవుడి వల్ల కూడ కాదన్నారు. అంతా ముందుగా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారమే చంద్రబాబు ఇవాళ తన పాత్�
Counting | ఆంధ్రప్రదేశ్లోని లో నగరపాలక, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. వివిధ కారనాల వల్ల నిలిచిపోయిన నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90వేలకు పైగా మెజారిటీతో ఘన సాధించారు. పోస్టల్ బ్యాలెట్తో కలిపి 90,228 ఓట్ల మెజారిటీని సాధించారు. గత �
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొ�
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ రికార్డు సృష్టించింది. గత ఎన్నికల్లో ఆమె భర్త దాసరి వెంకట సుబ్బయ్య సాధించిన మెజారిటీని ఆమె క్రాస్ చేసింది. 90 వేలకు పైచిలుకు మెజారిటీతో ఆమ�
కొర్రుప్ప ఘటనలో 16 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కప్పర్రులో టీడీపీ నాయకురాలి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది.
అమరావతి,జూన్ 8: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబును దుయ్యబట్టారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం �
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.