Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ రికార్డు సృష్టించింది. గత ఎన్నికల్లో ఆమె భర్త దాసరి వెంకట సుబ్బయ్య సాధించిన మెజారిటీని ఆమె క్రాస్ చేసింది. 90 వేలకు పైచిలుకు మెజారిటీతో ఆమ�
కొర్రుప్ప ఘటనలో 16 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కప్పర్రులో టీడీపీ నాయకురాలి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది.
అమరావతి,జూన్ 8: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబును దుయ్యబట్టారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం �
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.
మొత్తం 11 కార్పొరేషన్లలో ఉధృతంగా వీచిన ఫ్యాన్ గాలి 75 మున్సిపాలిటీలకుగాను 74 చోట్ల జగన్ ప్రభంజనం విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ వైసీపీ విజయం డీలా పడిన టీడీపీ.. పట్టున్న ప్రాంతాల్లోనూ పరాజయం హైదరాబాద్, మార్�