మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది.
నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్లో ఇప్పటికే ఏపీ ముఖ్య నేతలు ఎందరో చేరడంతోపాటు అక్కడ రాజకీ�
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చెరో 25 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన నిర�
Kotamreddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతుంటే.. ఇప్�
Vallabhaneni Vamsi | ఏపీలో సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంటే.. కృష్ణా జిల్లాలో మరో అసమ్మ
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ ద�
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతుపై ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్పై వైఎస్సార్సీపీకి ఒక అభిప్రాయం ఉందని వెల్లడించారు.
భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
MLC Ramesh yadav | ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును.. నార్కట్పల్లి
Atmakur bypoll | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం ఖాయం చేసుకున్నది. పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
YCP | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ (YCP) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నది.
బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా పరిధిలోని రాజోలుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్తోపాటు...