తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్ర�
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. వివేకా హత్య కేసులో (Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar r
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్�
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
AP Politics | ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరోదారి అన్నట్టుంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు.
మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది.
నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్లో ఇప్పటికే ఏపీ ముఖ్య నేతలు ఎందరో చేరడంతోపాటు అక్కడ రాజకీ�
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చెరో 25 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన నిర�
Kotamreddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతుంటే.. ఇప్�
Vallabhaneni Vamsi | ఏపీలో సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంటే.. కృష్ణా జిల్లాలో మరో అసమ్మ
Kotam Reddy | ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. రోజురోజుకీ వివాదం పెరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ ద�
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతుపై ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్పై వైఎస్సార్సీపీకి ఒక అభిప్రాయం ఉందని వెల్లడించారు.
భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.