వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు.. ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడిన ఉత్కంఠపై వ�
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను మారుస్తుండటం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. సీటు రాని అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పలువురు నేతలు
AP News | వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపులో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు చాలామందికి మింగుడుపడటం లేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా.. మరికొంతమంద�
Adala Prabhakar Reddy |నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మ�
YCP MP Resign | ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (MP Sanjeev Kumar ) రాజీనామా చేశారు.
AP News | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో చ�
AP News | పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని.. నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్నా అని తెలిపారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కో�
Vizag MP | విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించిన వైసీపీ ఆమెను వైజాగ్ లోక్సభ అభ్యర్థిగా ఎ
Pawan Kalyan | రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా అర్థమవుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడ�
Chandra Babu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచుకోవడానికే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఆరోపించారు.
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. అనుకున
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.