ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
AP Politics | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ-జనసేన పొత్తులపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీ�
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే.. తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్�
AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నార�
YCP MLA | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం(MLA Adimoolam) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ను కలవడం చర్చంశానీయంగా మారింది.
వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు.. ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడిన ఉత్కంఠపై వ�
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను మారుస్తుండటం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. సీటు రాని అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పలువురు నేతలు
AP News | వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపులో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు చాలామందికి మింగుడుపడటం లేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా.. మరికొంతమంద�
Adala Prabhakar Reddy |నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మ�
YCP MP Resign | ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (MP Sanjeev Kumar ) రాజీనామా చేశారు.
AP News | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో చ�