మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల ర�
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
MLA Suspend | ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Mangalagiri | మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అ�
YCP MP | ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా బుధవారం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి రాజీనామ
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
AP Politics | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ-జనసేన పొత్తులపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీ�
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే.. తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్�
AP News | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జిలను మారుస్తున్నార�
YCP MLA | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం(MLA Adimoolam) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ను కలవడం చర్చంశానీయంగా మారింది.