YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ �
YS Jagan | మంగళగిరిలో చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశమిచ్చామని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను ఒప్పించామని తెలిపారు. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు కుటుంబ
Pothina Mahesh | ఏపీ(Andhrapradesh) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది.
YS Jagan | సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటు, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా స�
Anakapalli Candidate | ఏపీలో అధికార వైసీపీ పార్టీ (YSRCP) అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పేర్లను ప్రకటించి అందరికంటే ముందువరుసలో నిలిచింది.
Pithapuram | ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు అందరీ చూపు పిఠాపురం పైనే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో అని అంతా ఉత్కంఠ ఉండేది. పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత మ�
YCP MP Candidates List | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఏపీలోని అధికారిక వైసీపీ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఏపీ సీఎం జగన్ పార్టీ నేతలతో కల
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల ర�
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
MLA Suspend | ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.