ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశార
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్�
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వినియోగిస్తున్న భాష, చేస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఘాటుగా స్పందించింది. వ్యక్తిగత అంశాలపై, ఆధారాలు లేని అంశాలపై మాట్లాడొద్దని హెచ్�
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�
Vijayasai Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి నుంచి మొదలు ఇతర టీడీపీ నేతలు అందరూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డార�
Chandra Babu | ఏపీలో అధికార పార్టీ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే కూటమి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్ సక్సెస్గా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.
Election manifesto | ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం తన నివాసంలో విడుదల చేశారు.
YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తనను చంద్రబాబు బచ్చా అంటున్నాడని.. తాను బచ్చా అయితే.. తన చేతిలో ఓడిన నిన్ను ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమం
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం ఘటనాస్థలిని పరిశీలించిన సీన్ ర�
YS Jagan | సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు. కావాలని దాడి చేయించుని కను గుడ్ల�
సీఎం జగన్పై దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ముఖ్యమంత్రిపై దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఇది పిరికిపంద చర్య అని విమర్శించారు.