Undavalli Arun Kumar | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందంటూ ప్రచారం �
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదటిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్సీలతో క్యా�
AP News | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటి దురుసు వల్లే ఓడిపోయామని చాలామంది అంటున్నారని.. అదే నిజమైతే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో �
YS Jagan | టీడీపీ నేతల దాడులపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింద�
AP News | ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పందించారు. అహంకారం వల్ల జగన్ ఓడిపోలేదని స్పష్టం చేశారు. ఓటమిపై లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పారు.హైదరాబాద్లోని సచివాలయం వద�
Poonam Kaur | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో వైసీపీ ముందుకెళ్లింది. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూపుతూ జగన్ ప్రచారం చేశారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. టీడీపీ -
Chandrababu | ఏపీలో ఓటమి బాధతో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Actor Sivaji | ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందు వల్లే అధికార వైసీపీకి తిరుమల వేంకటేశ్వరస్వామి శిక్ష వేశారని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపి�
Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ
Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్�
AP Elections | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సెగ్మెంట్లలో గెలిచింది. ప్రతిపక్షం అనేది లేకుండా విజయభేరి మోగించింది. ఈ కూటమిలో ఒక్క టీడీపీనే 135 �
Chandrababu | ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస�
AP Elections | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం రెండంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది. ఏపీలోని 26 జిల్లాల్లో 18
KTR | బీఆర్ఎస్ పార్టీ ఫినిక్స్ పక్షిలాంటిది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి నిరాశ కలిగించేదే అయినప్పటికీ.. తిరిగి పుంజుకుని ఎప్పటిలాగే ప్రజల పక్షాన నిలబడతామ