YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
YS Jagan | వైఎస్ జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం దక్కుతుందని జగన్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. కానీ అధి�
Free Bus | ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాకు వ
YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప�
Undavalli Arun Kumar | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందంటూ ప్రచారం �
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదటిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్సీలతో క్యా�
AP News | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటి దురుసు వల్లే ఓడిపోయామని చాలామంది అంటున్నారని.. అదే నిజమైతే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో �
YS Jagan | టీడీపీ నేతల దాడులపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింద�
AP News | ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పందించారు. అహంకారం వల్ల జగన్ ఓడిపోలేదని స్పష్టం చేశారు. ఓటమిపై లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పారు.హైదరాబాద్లోని సచివాలయం వద�
Poonam Kaur | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో వైసీపీ ముందుకెళ్లింది. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూపుతూ జగన్ ప్రచారం చేశారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. టీడీపీ -
Chandrababu | ఏపీలో ఓటమి బాధతో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Actor Sivaji | ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందు వల్లే అధికార వైసీపీకి తిరుమల వేంకటేశ్వరస్వామి శిక్ష వేశారని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపి�
Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ
Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్�