AP Elections | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే వైసీపీ ఆగిప�
AP News | కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్పై కొత్త నిబంధన పెట్టారని అన్నారు.
AP News | పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప�
Buddha Venkanna | ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని తెలిపా
YS Jagan | 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన �
Perni Nani | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈవో ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ ని�
YS Sharmila | ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. నలుగురు యువకులు దాన్ని వీడ�
AP News | ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పరాజయం తప్పదంటూ ఆయన పదే పదే చెప్పడంపై ఆ పార్టీ సీరియస్గా స్పందించింది. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుకు మర�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పీకే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశార
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్�
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వినియోగిస్తున్న భాష, చేస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఘాటుగా స్పందించింది. వ్యక్తిగత అంశాలపై, ఆధారాలు లేని అంశాలపై మాట్లాడొద్దని హెచ్�