Perni Nani | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈవో ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ ని�
YS Sharmila | ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. నలుగురు యువకులు దాన్ని వీడ�
AP News | ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పరాజయం తప్పదంటూ ఆయన పదే పదే చెప్పడంపై ఆ పార్టీ సీరియస్గా స్పందించింది. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుకు మర�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పీకే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశార
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్�
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వినియోగిస్తున్న భాష, చేస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఘాటుగా స్పందించింది. వ్యక్తిగత అంశాలపై, ఆధారాలు లేని అంశాలపై మాట్లాడొద్దని హెచ్�
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�
Vijayasai Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి నుంచి మొదలు ఇతర టీడీపీ నేతలు అందరూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డార�
Chandra Babu | ఏపీలో అధికార పార్టీ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే కూటమి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్ సక్సెస్గా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.
Election manifesto | ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం తన నివాసంలో విడుదల చేశారు.