ఆలయాన్ని ప్రజలు స్వర్ణమయంగా తీర్చిదిద్దడం ఆనందదాయకం ‘నమస్తే తెలంగాణ’కు మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక ఇంటర్వ్యూ మెదక్/కొల్చారం:ఆహా! అద్భుతం ఆ శిల్ప కళ.. అత్యద్భుతం ఆ గోపుర నిర్మాణం.. మహదానందకరం అక్కడ�
అబ్బుర పరిచేలా సౌకర్యాల కల్పన పూర్తికావొస్తున్న నిర్మాణ పనులు వివిధ దశల్లో పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షా మండపం, వ్రత మండపం, అన్నప్రసాద సముదాయాల నిర్మాణాలు యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప�
పెంబర్తిలో పరిశీలించిన ఆలయ ఈవో ఎన్ గీత యాదాద్రి, అక్టోబర్ 23: యాదాద్రి ప్రధానాలయం చుట్టూ నిర్మించిన రాజగోపురాల ద్వారాలకు బంగారు వర్ణపు ఇత్తడి తొడుగుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 2,600 కిలోల ఇత్తడి�
అంబర్పేట : యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం తన ఉంగరాన్ని ఇస్తానని బాగ్అంబర్పేటకు చెందిన ఐదేండ్ల సంవిత్ వీర్ అనే బాలుడు ముందుకొచ్చాడు. సీఎం కేసీఆర్ చ
Yadadri | యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం భక్తులు బంగారం కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక హుండీని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు
Yadadri | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ఓ ఐదేళ్ల బాలుడు ముందుకొచ్చాడు. సన్విత్ వీర్ అనే బాలుడు తన చేతికి ఉన్న ఉంగారాన్ని
Yadadri | యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇ�