మేడ్చల్ తరపున విరాళంగా ఇస్తామన్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించేందుకు మేడ్చల్ నియోజకవర్గం తరపున మరో 4 క�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఖజానాకు ఆదివారం రూ. 17,82,857 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,60,764, వీఐపీ దర్శనాల ద్వారా 25,800, వేద ఆశీర్వచనం ద్వారా 11, 352, నిత్య కైంకర్యాల ద్వారా 1,200, �
యాదాద్రి: పంచ నారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆది వారం సెలవుదినం కావడంతో స్వయంభువులకు దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగ�
యాదాద్రి: పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి భక్త జనులతో పులకించింది. ఆదివారం సెలవు కావడంతో భక్తు లు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్
ఉస్మానియా యూనివర్సిటీ : నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి దంపతులు శుక్రవారం త్రిదండి చిన జీయర్ స్వామిని ఆయన ఆశ్రమంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆశ్రమంలో జీయర్స్వామి చేతుల మీదుగా పూజ �
Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదు�
స్వామివారి ఖాతాలోకి రూ. 1,06,14,315 నేడు యాదాద్రిలో ఈవోకు విరాళాలు అందజేయనున్న మంత్రి మల్లారెడ్డి యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఆలయ గోపురం బంగారు తాపడం కోసం �
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామివారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు. స్వామి ప్రధానాలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు, స్వామి
మంత్రి మల్లారెడ్డి కుటుంబం రూ.50 లక్షలు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రతినిధులు 80 లక్షలు మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం విరాళాన�
3.16 కేజీల బంగారం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమభవన్ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు భవన్ వ్య�
ఆలయాన్ని ప్రజలు స్వర్ణమయంగా తీర్చిదిద్దడం ఆనందదాయకం ‘నమస్తే తెలంగాణ’కు మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక ఇంటర్వ్యూ మెదక్/కొల్చారం:ఆహా! అద్భుతం ఆ శిల్ప కళ.. అత్యద్భుతం ఆ గోపుర నిర్మాణం.. మహదానందకరం అక్కడ�
అబ్బుర పరిచేలా సౌకర్యాల కల్పన పూర్తికావొస్తున్న నిర్మాణ పనులు వివిధ దశల్లో పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షా మండపం, వ్రత మండపం, అన్నప్రసాద సముదాయాల నిర్మాణాలు యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప�
పెంబర్తిలో పరిశీలించిన ఆలయ ఈవో ఎన్ గీత యాదాద్రి, అక్టోబర్ 23: యాదాద్రి ప్రధానాలయం చుట్టూ నిర్మించిన రాజగోపురాల ద్వారాలకు బంగారు వర్ణపు ఇత్తడి తొడుగుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 2,600 కిలోల ఇత్తడి�
అంబర్పేట : యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం తన ఉంగరాన్ని ఇస్తానని బాగ్అంబర్పేటకు చెందిన ఐదేండ్ల సంవిత్ వీర్ అనే బాలుడు ముందుకొచ్చాడు. సీఎం కేసీఆర్ చ