యాదాద్రి, నవంబర్ 25: యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి విరాళాలు అందించేందుకు మేము సైతం అంటూ భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుకొస్తున్నారు. గురువారం హైదరాబాద్లోని కూకట్పల్లికి చె�
యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార�
యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదా�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
టీఆర్ఎస్ నాయకుడు తులం బంగారం యాదగిరిగుట్ట వాసి రూ.50 వేల నగదు సిద్దిపేట/యాదాద్రి, నవంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. శ�
యాదాద్రి, నవంబర్ 18 : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ పలువురు దాతలు, అధికారులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి ఆల�
Yadadri | సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ పలువురు దాతలు, అధికారులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. స్వామి విమాన గోపురం స్వర్ణతాపడానికి ఆలయ విద్యుత్ విభాగం ఈ
యాదాద్రి, నవంబర్ 15: యాదాద్రీశుడి విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమ
Telangana | రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేం�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
న్యూస్ నెట్వర్క్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వ ర్ణతాపడం కోసం సోమవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం తరపున రెండో వి
నేడు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో అందజేత స్వచ్ఛందంగా విరాళాలిస్తున్న మేడ్చల్ ప్రముఖులు మేడ్చల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వి�