ఉత్తర రాజగోపురంపై మ్యాపింగ్ లైటింగ్ టెక్నాలజీ సంస్థ ట్రయల్ రన్ యాదాద్రి, డిసెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య చరిత్ర త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చేరువకానున్నది. స్వామివారిని దర్శ�
టీఎస్ఎస్పీడీసీఎల్ సీజీఎం భిక్షపతి వెల్లడి యాదాద్రి, డిసెంబర్ 23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఆలయ ప్రారంభం అనంతరం యాదాద్రి
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి, డిసెంబర్ 18: యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్టు సత్రం కార్యదర్శి డాక్టర్ ఎన్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు
ఎల్బ్రస్ శిఖరంపై తెలంగాణ తేజం చలికాలంలో ఎక్కిన తొలి భారతీయ యువతి ఖైరతాబాద్, డిసెంబర్ 17 : అసలే చలికాలం.. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. మంచుతుఫాను.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. ఇంతటి ప్
1,785 గ్రాముల మేలిమి బంగారం వినియోగం యాదాద్రి, డిసెంబర్ 17: యాదాద్రీశుడి ఆలయ ముఖమండపం స్వర్ణకాంతిమయం కానున్నది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగ�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాలాలయ మండపం�
ఎన్నారైల నుంచి విరాళాల సేకరణకు టీ యాప్ ఫోలియో సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రత�
యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు బీబీనగర్కు చెందిన నూలి
Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి