పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రత�
యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు బీబీనగర్కు చెందిన నూలి
Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి
Yadadri | యాదాద్రి కలెక్టరేట్లో ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీఎం, వీవీ
సంవత్సరం వేతనాలు ఖాతాల్లో జమ 92 మంది ఖాతాల్లో 43 లక్షలు.. భువనగిరి అర్బన్, డిసెంబర్ 14 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో పని చేస్తున్న రిసోర్స్పర్సన్లు విశిష్ట సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చ
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక45జరిగిన కథశ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్
శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 : నగరంలోని లింగంపల్లి నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) శనివారం వజ్ర ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సి
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�