యాదాద్రి, డిసెంబర్ 18: యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్టు సత్రం కార్యదర్శి డాక్టర్ ఎన్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు
ఎల్బ్రస్ శిఖరంపై తెలంగాణ తేజం చలికాలంలో ఎక్కిన తొలి భారతీయ యువతి ఖైరతాబాద్, డిసెంబర్ 17 : అసలే చలికాలం.. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. మంచుతుఫాను.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. ఇంతటి ప్
1,785 గ్రాముల మేలిమి బంగారం వినియోగం యాదాద్రి, డిసెంబర్ 17: యాదాద్రీశుడి ఆలయ ముఖమండపం స్వర్ణకాంతిమయం కానున్నది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగ�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాలాలయ మండపం�
ఎన్నారైల నుంచి విరాళాల సేకరణకు టీ యాప్ ఫోలియో సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రత�
యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు బీబీనగర్కు చెందిన నూలి
Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి
Yadadri | యాదాద్రి కలెక్టరేట్లో ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీఎం, వీవీ
సంవత్సరం వేతనాలు ఖాతాల్లో జమ 92 మంది ఖాతాల్లో 43 లక్షలు.. భువనగిరి అర్బన్, డిసెంబర్ 14 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో పని చేస్తున్న రిసోర్స్పర్సన్లు విశిష్ట సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చ
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక45జరిగిన కథశ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్