మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పని చేయాలి అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ నల్లగొండ, డిసెంబర్ 31 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి నల్లగొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీక�
నేడు తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం కొండపైకి వాహనాలకు అనుమతి లేదు యాదాద్రి, డిసెంబర్31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. హై
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షలు విరాళంగా సమర్పించారు. శుక్రవారం ఆయన దేవ�
Yadadri | యాదాద్రి దేవాలయ విమాన గోపుర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంగారు తాపడం కోసం ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
Dharmapuri temple development like Yadadri | రాబోయే రోజుల్లో యాదాద్రి తరహాలో ధర్మపురి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�
Yadadri donations | యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి మంగళవారం భువనగిరికి చెందిన పాండురంగారావు రూ.1,01,116 చెక్కు, రాయగిరికి చెందిన కే వెంకట్రెడ్డి దంపతులు
Employee transfer | ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తుదిదశకు చేరింది. తమను బదిలీ చేయాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రక్రియను
Municipality Hygiene rankings | పరిశుభ్రతకు పట్టం కట్టే స్వచ్ఛత పోటీలో నిలిచేందుకు భువనగిరి మున్సిపాలిటీ సన్నద్ధమవుతున్నది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని స్వచ్ఛత కార్యక్రమాలను
ఉత్తర రాజగోపురంపై మ్యాపింగ్ లైటింగ్ టెక్నాలజీ సంస్థ ట్రయల్ రన్ యాదాద్రి, డిసెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య చరిత్ర త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చేరువకానున్నది. స్వామివారిని దర్శ�
టీఎస్ఎస్పీడీసీఎల్ సీజీఎం భిక్షపతి వెల్లడి యాదాద్రి, డిసెంబర్ 23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఆలయ ప్రారంభం అనంతరం యాదాద్రి
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి, డిసెంబర్ 18: యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్టు సత్రం కార్యదర్శి డాక్టర్ ఎన్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు