జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
సినీనటుడు సుమన్ కితాబు యాదాద్రి, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి కాదు.. ఒక శక్తి అని సినీనటుడు సుమన్ కితాబిచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆ�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
సిద్దిపేట/యాదాద్రి, జనవరి 20: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బుధవారం రాత్రి సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు లోక లక్ష్మీరాజం, ప్ర
యాదాద్రి/మెహిదీపట్నం, జనవరి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట�
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
Yadadri | యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 6.49 గంటలకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చారు.
యాదాద్రి, జనవరి 8: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ర�
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 48 శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడ�
యాదాద్రి, జనవరి 7: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణ తాపడానికి టెస్కాబ్ పాలక మండలి రూ.1,16,116 విరాళం సమర్పించింది. శుక్రవారం యాద్రాదిలో ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్కు నాఫ్స్కాబ్ చైర్మన్ క�
యాదాద్రిలో చివరి దశకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు యాదాద్రి, జనవరి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నూతన ప్రధానాలయం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఆ�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన విఠల్, కల్పన దంపతులు శనివారం రూ.51,116 విరాళం అందజేశారు. ఈ మేరకు వారు యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్బాబు ను