యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా ఫుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్�
యాదాద్రి, ఫిబ్రవరి 10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయ
మార్చి 28న యాదాద్రి స్వయంభువుల దర్శనం పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో అందుకనుగుణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.
Yadadri | దాదాపుగా పూర్తికావస్తున్న యాదాద్రి ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడక
Yadadri | యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు అ�
Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మూడు నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అన
Yadadri | సోమవారం నుంచి పాతగుట్టలో యాదాద్రి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రికి చేరుకొని బాలాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పర
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. శుక్రవారం పలువురు దాతల నుంచి రూ.1,38,116 నగదు స్వామివారికి సమకూరిం
Yadadri | ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని