యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయానికి మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ పనులు వేగవం తమయ్యాయి. గర్భాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు పూర్తికావచ్చాయి.
Yadadri | ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు.
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు చెందిన దాత ఇట్టిరెడ్డి హనుమంత్రెడ్డి, జానాబాయి దంపత
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
Yadadri | యాదాద్రి (Yadadri ) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ..సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సైకిల్ యాత్ర చేపట్ట
‘గతంలో బ్రాహ్మణులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దైవదర్శనానికి ఏదో వచ్చామా? దర్శించుకొన్నామా? అన్నట్టుగా ఉండేవాళ్లు. నాలుగు దశాబ్దాల అర్చకత్వంలో ఎన్నో వ్యథలు అనుభవించాం
Indrakaran reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు
మొత్తం దేశానికే రాష్ట్రం రోల్ మోడల్ కేసీఆర్ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలి నీటి ప్రైవేటీకరణకు కేంద్ర సర్కార్ కుట్ర కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం నీటివనరుల రక్షణకు జల సత్యాగ్రహం నదుల పరిరక్షణపై స
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు.
నాగార్జున సాగర్ ఆయకట్టులో వరి గడ్డికి గిరాకీ ఏర్పడింది. యంత్రాల సాయంతో కోసి భద్రపర్చడంతో విక్రయించేందుకు సౌకర్యంగా ఉంటున్నది. దాంతో ఆంధ్రా నుంచి వ్యాపారులు రంగంలోకి దిగి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు సర్వసన్నద్ధం నేటి నుంచి మూడ్రోజులపాటు కార్యక్రమాలు నేడు అన్నదానాలు, సేవా కార్యక్రమాలు రేపు నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదానాలు పుట్టిన రోజున సర్వమత ప్రార్థనలు, మొక్కలు నా�
యాదాద్రీశుడిని కొండపై ప్రతి కట్టడం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. కొండపైకి బస్సుల ద్వారా వెళ్లే ప్రయాణికుల కోసం బస్బే, భద్రతను పర్యవేక్షించేందుకు పోలీస్ కంట్రోల్ రూం నిర్మాణ పనులు క�