యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్య
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వేగంగా.. నాణ్యతతో చేపడుతున్నారు. ప్రధానాలయ పనులు దాదాపు పూర్తికాగా.. భక్తుల వసతుల కల్పన పనులు తుది దశకు చేరుకొన్నాయి. యాదాద్రి కొండ నుంచి కింది�
నల్లగొండ : తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ విరాళంగా ప్రకటించారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయానికి మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ పనులు వేగవం తమయ్యాయి. గర్భాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు పూర్తికావచ్చాయి.
Yadadri | ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు.
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు చెందిన దాత ఇట్టిరెడ్డి హనుమంత్రెడ్డి, జానాబాయి దంపత
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
Yadadri | యాదాద్రి (Yadadri ) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ..సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సైకిల్ యాత్ర చేపట్ట
‘గతంలో బ్రాహ్మణులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దైవదర్శనానికి ఏదో వచ్చామా? దర్శించుకొన్నామా? అన్నట్టుగా ఉండేవాళ్లు. నాలుగు దశాబ్దాల అర్చకత్వంలో ఎన్నో వ్యథలు అనుభవించాం
Indrakaran reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు