Laxmi narasimha swamy | లక్ష్మీదేవితో కూడిన మహావిష్ణువు పరిపూర్ణ అవతారం.. నరసింహస్వామి. నిజానికి అంతటా వ్యాప్తమై ఉండేదే విష్ణుతత్త్వం. మాయకు ప్రతీక అయిన హిరణ్యకశిపుడు పగలూరేయి, ఇంటా బయట మరణం వద్దని కోరుకున్నాడు. ఇవి ద్
నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
Yadadri Vaibhavam | జరిగిన కథ : శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్
Yadadri | కొత్తగా ముస్తాబైన యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి రమణీయతకూ ఆలవాలం. కొండపైన పచ్చదనం, కింద పచ్చదనం, చుట్టూ పచ్చదనంతో ఈ దివ్య క్షేత్రం హరితాద్రిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆలయ పునర్�
Yadadri Temple EO Geetha | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయ పునర్నిర్మాణంలో భాగం కావడం స్వామి అనుగ్రహం. ఈ సమయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిగా పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. స్వామికార్యాన్ని బాధ్యతతో నిర్వ
యాదాద్రి నూతనాలయం ఈ నెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పార్లమెంట్ తరహాలో స్మార్ట్సిటీ టెక్నాలజ
యాదాద్రి : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్ర�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి స్వయంభువుల అపురూప దర్శనం సమస్త భక్తకోటికి ఈ నెల 28వ తేదీ నుంచి కలుగనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పరిపూర్ణం
హైదరాబాద్ : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్న�
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలో�