ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతు
యాదాద్రి భువనగిరి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను శుక్రవారం సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈవో రమేశ్ బ
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింమ స్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీరామ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సతీసమేతంగా హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది.బుధవారం నాటికి రూ.15.36 కోట్ల నగదు, మూడు కిలోల పైచిలుకు బంగారం బ్యాంకు ఖాతాలో
యాదాద్రీశుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్కు చెందిన శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి రూ.1.08 కోట్ల విరాళం సమర్పించారు. మంగళవారం స్వామివారి బ్రహ్మ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి నూతనాలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగడించ బోతుందని తెల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. శాస
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునః ప్రారంభ సమయంలో చేపట్టాల్సిన మహాకుంభ సంప్రోక్షణకు సుముహూర్తం నిశ్చయమైంది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు స్వామివారి బాలాలయంలో 5 కుండాలతో నిర్వహించే యాగాలకు సం
స్వస్తీవాచనంతో వేడుకలకు అంకురార్పణ 11 రోజులపాటు సాగే ఉత్సవాలకు ముస్తాబైన యాదాద్రి విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్న క్షేత్ర పరిసరాలు బాలాలయంలో ఇవే చివరి ఉత్సవాలు కొండ కింద నిర్వహించే కల్యాణం, రథోత్సవ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్య
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వేగంగా.. నాణ్యతతో చేపడుతున్నారు. ప్రధానాలయ పనులు దాదాపు పూర్తికాగా.. భక్తుల వసతుల కల్పన పనులు తుది దశకు చేరుకొన్నాయి. యాదాద్రి కొండ నుంచి కింది�
నల్లగొండ : తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ విరాళంగా ప్రకటించారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్�