యాదాద్రి, జనవరి 7: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణ తాపడానికి టెస్కాబ్ పాలక మండలి రూ.1,16,116 విరాళం సమర్పించింది. శుక్రవారం యాద్రాదిలో ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్కు నాఫ్స్కాబ్ చైర్మన్ క�
యాదాద్రిలో చివరి దశకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు యాదాద్రి, జనవరి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నూతన ప్రధానాలయం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఆ�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన విఠల్, కల్పన దంపతులు శనివారం రూ.51,116 విరాళం అందజేశారు. ఈ మేరకు వారు యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్బాబు ను
“కోట లోపల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సైన్యాధికారి అనంతపాలుని ఆచూకీ తెలియక అందరూ ఆందోళనలో ఉన్నారు. త్రిభువనమల్ల చక్రవర్తికీ, ఆయన భార్య చంద్రలేఖా దేవికీ నడుమ మనస్పర్థలు ఏర్పడ్డాయి. సైన్యంలో ైస్థ�
మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పని చేయాలి అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ నల్లగొండ, డిసెంబర్ 31 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి నల్లగొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీక�
నేడు తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం కొండపైకి వాహనాలకు అనుమతి లేదు యాదాద్రి, డిసెంబర్31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. హై
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షలు విరాళంగా సమర్పించారు. శుక్రవారం ఆయన దేవ�
Yadadri | యాదాద్రి దేవాలయ విమాన గోపుర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంగారు తాపడం కోసం ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
Dharmapuri temple development like Yadadri | రాబోయే రోజుల్లో యాదాద్రి తరహాలో ధర్మపురి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�
Yadadri donations | యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి మంగళవారం భువనగిరికి చెందిన పాండురంగారావు రూ.1,01,116 చెక్కు, రాయగిరికి చెందిన కే వెంకట్రెడ్డి దంపతులు
Employee transfer | ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తుదిదశకు చేరింది. తమను బదిలీ చేయాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రక్రియను
Municipality Hygiene rankings | పరిశుభ్రతకు పట్టం కట్టే స్వచ్ఛత పోటీలో నిలిచేందుకు భువనగిరి మున్సిపాలిటీ సన్నద్ధమవుతున్నది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని స్వచ్ఛత కార్యక్రమాలను