శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 : నగరంలోని లింగంపల్లి నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) శనివారం వజ్ర ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సి
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
రూ.2 లక్షల చెక్కు కూడా.. యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు
బంజారాహిల్స్, డిసెంబర్ 2: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హైదరాబాద్కు చెందిన వీరభద్ర మినరల్స్ గ్రానైట్, జీవీపీఆర్ మినరల్స్ యాజమాన్యం రూ.50 లక్షలు వి
యాదాద్రి, నవంబర్ 29 : యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుతో మేము సైతం అంటూ భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుకొచ్�
జాగృతి యూకే ఆధ్వర్యంలో హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): జాగృతి యునైటెడ్ కింగ్డమ్ సమర్పణలో సురభి నాటక కళాకారులు ఆదివారం తెలంగాణ తిరుపతి ‘యాదాద్రి మహోద్భవం’ దృశ్య కావ్యాన్ని ప్రదర్శించారు. ప్రపం�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం అందజేత నియోజకవర్గం తరఫున త్వరలో మరో కిలో.. యాదాద్రి, నవంబర్ 26: ఇరవై రెండేండ్ల క్రితం యాదాద్రి లక్ష్మీనరసింహుడికి కానుక �
రెండు కిలోల బంగారం విరాళం | యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.