Telangana | రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేం�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
న్యూస్ నెట్వర్క్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వ ర్ణతాపడం కోసం సోమవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం తరపున రెండో వి
నేడు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో అందజేత స్వచ్ఛందంగా విరాళాలిస్తున్న మేడ్చల్ ప్రముఖులు మేడ్చల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వి�
కొనియాడిన ఏపీ మంత్రి విశ్వరూప్ యాదాద్రి, నవంబర్ 6: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతోపాటు నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మధన�
AP Minister praises CM KCR | యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ జన్మ ధన్యమైందని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. కార్తీక మాసం
a gang arrested who threaten to people name of maoists | మావోయిస్టుల పేరుతో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలని మావోల
యాదాద్రి, నవంబర్ 1: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట అనుబంధ ఆలయంలో ఈ నెల 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నట్టు ఈవో గీత తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్�
సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు స�