యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ పలువురు దాతలు, అధికారులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. స్వామి విమాన గోపురం స్వర్ణతాపడానికి ఆలయ విద్యుత్ విభాగం ఈఈ వీవీ.రామారావు రూ.50వేల చెక్కును ఈఓ ఎన్.గీతకు గురువారం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకుంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి శిల్ప సౌందర్యం అద్భుతం.. వీడియో
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక
HEAVY RAINS | జల దిగ్భందనంలో తిరుపతి నగరం..
చైనీస్ టెన్నిస్ స్టార్ పెంగ్ షూయిపై డబ్ల్యూటీఏ ఆందోళన