Yadadri | యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇ�
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం
Yadadri | యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్తో పాటు పలువురు నాయకులను వేద
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం యాదాద్రిని సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరు�
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునః ప్రారంభానికి సిద్ధమైంది. అద్భుతమైన శిల్పసౌరభాలతో తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు..ఒద్దికగా పొదిగిన అం