పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పె
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు అనుబంధ శివాలయంలో నూతనంగా ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభాలకు ఆలయ అర్చకులు శనివారం శుద్ధి పూజలు చేశారు. గర్భాలయ ముఖ మండపంలో ధ్వజస్తంభం కర్రలు, బంగారు కలశా
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం వేములకొండపై బుధవారం నిత్య సహాస్ర నామార్చన, నిత్య హోమం, నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వ హించా�
యాదాద్రి: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలను వరం లాంటిదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బొజ్జ వెంకటేశంకు ముఖ్యమంత్రి సహ�
యాదాద్రి | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యయాదాది, సెప్టెంబర్ 11: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 21వ శతాబ్దంలో దేశంలోనే గొప్ప నిర్మాణమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ�
యాదాద్రి, సెప్టెంబర్ 11: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి శనివారం యాదాద్రి�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించ�
ఇద్దరు మృతి | యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్లో 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది.
భువనగిరి కలెక్టరేట్: సంస్కృతి, సంప్రదాయాలతో మట్టి గణపతులను ప్రతిష్ఠించుకుని మహాగణపతిగా ఆరాధించుకోవాల ని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు. మంగళ వారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా స్వామి వారిని �