యాదాద్రి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు రోజు కావడంతోపాటు దసరా పండుగ ముగిసిన నేపథ్యంలో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి కొండ సందడి గా మారింది. రద్దీ కారణంగా స్వామివారి ద�
రైతులు ఆదాయాన్నిచ్చే పంటలు వేయాలి ఆరోగ్యాన్ని కాపాడే విధానాలను ప్రోత్సహించాలి లాభాలకు కంది, వేరుశనగ, శనగ మేలు ఆయిల్ పామ్తో అధికాదాయం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కట్టంగూర్ ఫ
సహజ అడవుల అభివృద్ధిలో మనమే ఆదర్శం అడవుల నరికివేతపై ఉక్కుపాదం జిల్లాలో బొగ్గు బట్టీలనేవే లేకుండా చేశాం నాలుగేండ్లలో 200కిపైగా కేసులు.. రూ.2కోట్ల జరిమానాలు అడవుల్లో పచ్చదనంతోపాటు జల సంరక్షణ పెంపునకు చర్యలు
తెలంగాణకు పెద్ద పండుగ దసరా. ఎంగిలి పూల బతుకమ్మ మొదలు.. జమ్మి తెంపి, పాలపిట్టను చూసేదాకా పది రోజుల వైభవం. గతేడాది కొవిడ్ పరిస్థితుల్లో విజయదశమిని పెద్దగా చేసుకోకపోవడంతో ఈసారి ఘనంగా జరుపుకోవాలని అంతా భావి�
ఓ వైపు బతుకమ్మ వేడుకలు, మరోవైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. ఆరో రోజైన సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కలెక్టర్ పమేలాసత్పతి, ఈఓ గీత అలిగ�
పింఛన్ల దరఖాస్తుకు గడువు పెంపు 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధ్దాప్య పెన్షన్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ యాదాద్రి జిల్లాలో 87,739 మందికి పింఛన్లు నెలకు రూ.20.14కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాక�
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జిల్లాలో 666 మంది అర్హులు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సూపర్ వైజర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ తా�
వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తున్న పచ్చదనం సత్ఫలితాలు ఇస్తున్న హరితహారం ఐదేండ్లలో ఒక్క శాతానికి తగ్గిన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం స్పష్టం చేస్తున్న పీసీబీ నివేదికలు పరిశ్రమల ఖిలా
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
గత ప్రభుత్వాలు బోనాల పండుగను పట్టించుకోలేదు మేం భారీగా నిధులిచ్చి గొప్పగా నిర్వహిస్తున్నాం మాకు అన్ని మతాలు సమానమే.. అందరినీ గౌరవిస్తం శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, అక్టోబర్ 8 (నమ
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న