మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భం
అడ్డగూడూరు: జిల్లాలోని బస్వాపుర్ ప్రాజెక్ట్ ద్వారా బునాదిగాని కాలువకు గోదావరి జలాలను మళ్లించి అడ్డగూడూరు, మోత్కూరు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించి రెండు మండలాలను సస్యశ్యా మలం చేయనున్నట్లు త�
యాదాద్రి, సెప్టెంబర్ 6: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడవలేని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్ బిగింపు ప్రక్రియను సోమవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. కొండపైన క్�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు పంచా�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహిం చారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంట
భువనగిరి కలెక్టరేట్/ చౌటుప్పల్: యాదాద్రి భవనగిరి జిల్లాలోని 17 మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 197 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం న
తిరుమల తరహాలో ఏర్పాట్లుస్మార్ట్ సిటీ టెక్నాలజీపై సమీక్షయాదాద్రి, సెప్టెంబర్ 4: తిరుమల తరహాలో యాదాద్రికి వచ్చే భక్తులు క్యూఆర్ కోడ్తో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆల
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి వారిని బీసీ కవమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సభ్యులు కిశోర్ గౌడ్, సుభప్రద్ పటేల్, ఉపేందర్ కూడా స్వామి వారిని
యాదాద్రి, సెప్టెంబర్ 3: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వేద ఆశీర్వచనం సాధారణ భక్తులకు సైతం దక్కనున్నది. గతంలో వీవీఐపీలకు మాత్రమే పరిమితమైన ఈ ఆశీర్వచనం ఇకపై భక్తులకు కూడా అందించనున్నారు. ఇందుకోసం �
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలది అవిశ్రాంత పోరాటం ఉనికిని చాటుకునేందుకే కోమటిరెడ్డి రాజీనామా నాటకం మర్రిగూడ: ఆంధ్రా పెత్తందార్ల దోపిడి పాలన నుంచి టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ జాతికి విముక్తి ల�
మోత్కూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. బుధవారం మోత్కూరులోని ఓ ఫంక్షన్ హాల్