వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోనిమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం బుధవారం నుంచి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన, నిత్యాన్నదానం నిర్వహిం చనున్నట్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.14,74,417 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.2,43,978, రూ.100 దర్శనంతో రూ.25,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1, 33,650, సుప్రభాతంతో రూ.200, క్యారీ బ్యాగులతో
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలిం�
యాదాద్రి| యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొన్నది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లలో భ�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
భువనగిరి అర్బన్, ఆగస్టు 24: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రావిభద్రారెడ్
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమ
భువనగిరి అర్బన్: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రా�
యాదగిరీశుడి సేవలో బాలల హక్కుల కమిషన్ చైర్మన్ | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చ�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని పలు మండలాల నుంచి ఆర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ �
భువనగిరి కలెక్టరేట్: అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక కడ దాకా తోడుంటా నని బాస చేసిన భర్త మూడు ముళ్ల బంధాన్ని కాల రాసి ప్రియురాలి మోజులో పడి ఏడడుగులు తనతో న�