యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.19,74,384 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 2,93,61 6, రూ.100 దర్శనంతో రూ. 46,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 1,50,000, నిత్య కైంకర్యాలతో రూ. 6,003, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీ బ్యా గులతో రూ. 6,875, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 1,38,500, కల్యాణకట్టతో రూ. 58,600, ప్రసాద విక్రయంతో రూ. 6,94,025,
శాశ్వత పూజల ద్వారా రూ. 40,812, వాహన పూజలతో రూ. 40,812, టోల్గేట్తో రూ. 1,630, అన్నదాన విరాళంతో రూ. 1,13,822, సవర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1, 52,780, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 7,740, యాదరుషి నిలయంతో రూ. 74,520, శివాలయం ద్వారా రూ. 348, పాతగుట్టతో రూ. 34,925, ఇతర విభాగాలతో రూ. 1,37,588తో కలుపుకుని రూ. 19,74,384 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.