నూతన సంవత్సర సంబురం నింగినంటగా.. ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్న వేళ.. నవ యాదాద్రి గోపురాలను సూర్యభగవానుడు ఇలా సుతారంగా చుంబించాడు.