
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఖజానాకు ఆదివారం రూ. 17,82,857 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,60,764, వీఐపీ దర్శనాల ద్వారా 25,800, వేద ఆశీర్వచనం ద్వారా 11, 352, నిత్య కైంకర్యాల ద్వారా 1,200, సుప్రభాతం ద్వారా 3,200, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా11,000, టెంకా యల విక్రయాల ద్వారా 51,000, వ్రత పూజల ద్వారా 62,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 36,800,
ప్రసాద విక్రయం ద్వా రా 7,41,505, శాశ్వత పూజల ద్వారా 20,232, వాహన పూజల ద్వారా 15,200, టోల్ గేట్ ద్వారా 3,280, అన్నదాన విరాళం ద్వారా 36,783, సువర్ణ పు ష్పార్చన ద్వారా 1,23,212, యాదరుషి నిల యం ద్వారా 90,400, పాత గుట్ట నుంచి 51,071, గో పూజ ద్వారా 550, ఇతర విభాగాల ద్వారా 12,508 మొత్తం గా ఖజానాకు రూ.17,82,857 ఆదాయం సమకూరినట్టు ఈవో తెలిపారు.