యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,72,766, రూ.100 దర్శనంతో రూ. 6,100, వీఐపీ దర్శనాలతో రూ. 90,000, సుప్రభాతం ద్వారా రూ. 1,800, క్యారీ బ్యాగులతో రూ. 6,500, సత్యనారాయణ వ్రతాల ద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్య పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు న
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
యాదాద్రి: యాదాద్రి స్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగాయి. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గం టలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలా హలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. కొలిచిన వారికి నే�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేలా స్వామి వారి ఆలయం పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండ చుట్టూ ని
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామూనే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమ�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి, పవిత్రమాల ధారణలతో అ