యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేప ట్టారు. మరోవైపు స్వామి వారి నిత్యారాధనలు అత
యాదాద్రి: పవిత్ర శ్రావణమాసం మూడో శుక్రవారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో లక్ష్మీ పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సాయం త్రం వేళలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వ హించ
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,66,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 98, 846, రూ. 100 దర్శనంతో రూ. 41,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 600, సుప్రభాతంతో రూ. 800, క్యారీ బ్యాగులతో రూ. 3,850, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాల యం, శివాలయం పనులు పూర్తి కాగా భక్తులకు కల్పించే వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యమం త్�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,99,345 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,19,614, రూ. 100 దర్శనంతో రూ. 39,000, నిత్య కైంకర్యాలతో రూ. 5,002, క్యారీ బ్యాగులతో రూ.1, 100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 57,500, కల్యాణకట
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి | శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహి�
యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమ
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్ర భాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు