యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు పంచా�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహిం చారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంట
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం న
కోలాహలంగా మారిన ఆలయ పురవీధులుయాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా బ�
యాదాద్రి: గురుపూజ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవంలో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి కూచిపూడి నృత్య కళాశాలకు చెందిన విద్యార్థినుల�
యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.29,96,634 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 6,23,874, వీఐపీ దర్శ నాల ద్వారా రూ. 4,50,000, నిత్య కైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతం ద్వారా రూ.5,200, క్యారీబ్యాగులతో రూ.6,500, స
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం ఆదివారం ప్రారంభం కానున్నది. రెండెకరాల విస్తీర్ణంలో వంద �
Yadadri Temple | ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,20,27,394 ఆదాయం వచ్చి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకర